News

ట్రంప్ సుంకాల వివాదం మధ్య భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు, రష్యన్ కంపెనీలకు కూడా విజ్ఞప్తి చేశారు.
సూచీల లాభాల జోరుతో పెట్టుబడిదారులు ఏ స్టాక్స్ కొనాలో చూస్తున్నారు. ఈరోజు కొనుగోలు చేయడానికి నిపుణులు సలహా ఇచ్చిన స్టాక్స్ ఏంటో చూద్దాం..
పితృపక్షంలో 15 రోజులు భూమిపైకి వస్తారని నమ్మకం. ఈ 15 రోజులు స్వార్థకర్మలు, తర్పణాలు, దానాలు ఇలా పలు రకాల పద్ధతులను పాటిస్తూ ఉంటాము. అలా చేయడం వలన పూర్వికుల ఆత్మశాంతి కలుగుతుందని నమ్మకం. ఈ సంవత్సరం పిత ...
ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. తొలి త్రైమాసికంలో మంచి ఆర్థిక ఫలితాలు నమోదు చేయడంతో, ...
విజయవాడలో 5 నెలల శిశువుకు విజయవంతంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ జరిగింది. ఈ లివర్ మార్పిడిపై విజయవంతంగా జరిగిందని వైద్యులు ...
nbems neet pg 2025 : నీట్​ పీజీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఫలితాలను ఎలా చెక్​ చేసుకోవాలి? కటాఫ్​ ఎంత? వంటి ...
ఓటీటీలోకి ఈ వారం ఏకంగా 40 సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కానున్నాయి. వీటిలో చూసేందుకు చాలా స్పెషల్‌గా 21 సినిమాలు మాత్రమే ఉన్నాయి. ఇందులోనూ తెలుగు భాషలో ఇంట్రెస్టింగ్‌గా కేవలం 8 మాత్రమే ఓటీటీ రిలీజ్ అవన ...
21 ఆగష్టు 2025 రాశి ఫలాలు: వైదిక జ్యోతిషశాస్త్రంలో మొత్తం 12 రాశుల గురించి వివరించారు. గ్రహాలు, నక్షత్ర రాశుల గమనాన్ని బట్టి జాతకాన్ని లెక్కిస్తారు. ఆగష్టు 21, 2025న ఏయే రాశుల వారికి మేలు జరుగుతుందో, ...
Telugu News: Stay updated with Hindustan Times Telugu for the latest Telugu news. Get breaking news, top stories, and Todays News updates on Andhra Pradesh (AP), Telangana, Hyderabad, politics, ...
జైపూర్‌లో జరిగిన ఓ ఆడంబరమైన వేడుకలో మనికా విశ్వకర్మ 'మిస్ యూనివర్స్ ఇండియా 2025' కిరీటాన్ని గెలుచుకున్నారు.
తమిళ థ్రిల్లర్ మూవీ ఒకటి రెండున్నర నెలల తర్వాత ఓటీటీలోకి వస్తోంది. ఐఎండీబీలో 8.3 రేటింగ్ సాధించిన ఈ సినిమాను ఆహా తమిళం ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది. మరి ఈ మూవీ గురించి మరిన్ని వివరాలు ఇక్కడ చూడండి.
ఎయిర్‌టెల్ తన రూ.249 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ఆగస్టు 20వ తేదీని నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రోజుకు 1జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు 24 రోజుల వ్యాలిడిటీ ఈ ప్లాన్‌లో వచ్చ ...