News

పూరీలో జగన్నాథ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే లక్షలాది భక్తులు పూరీ క్షేత్రానికి చేరుకున్నారు. జగన్నాథుడి రథాన్ని కూడా అందంగా ముస్తాబు చేశారు.
పూరీ రథయాత్రకు సర్వం సిద్ధమైంది. ఏడాదికోసారి జరిగే ఈ మహావేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.